19, ఆగస్టు 2018, ఆదివారం

mana ramudu

బృంద సభ్యులకు శుభాకాంక్షలు
రాముడు ఆహ్వానము మేరకు విచ్చేసిన బంధువులంతా సీతాలక్ష్మణ సమేత శ్రీరామ,హనుమ మరియు పెరుమాళ్ళు యొక్క ప్రతిష్టా కార్యక్రమం లో పాల్గొని ఆనందాన్ని పొందారు .. ఆ దైవస్వరూపాన్ని మనస్సులో ప్రతిష్ఠించుకొని ఎల్లప్పుడూ ఆ అనుభూతిలో మునిగి తేలుతున్నారు
అవకాశాలులేక రాలేకపోయినవారు ,వచ్చినవారి అనుభూతిని ఆస్వాదిస్తూ ,చూడలేకపోయామే అని కొంత కొరతను మనస్సులో నింపుకొన్నారు. అట్టివారికి మాస్టరుగారు ప్రతిపాదించిన అంశమును మీకు తెలుపుకొంటాను.
రామలక్ష్మణులకు 16 సంవత్సరములు వచ్చేసరికి అన్నివిద్యలలోను పరిపూర్ణత చెందారు. తన నలుగురు కుమారులకు దశరథమహారాజు విద్యాబ్యాసానికి వసిష్ఠుణ్ణి నియమించాడు. సకలవిద్యలలో ఆనలుగురు ఆరితేరినవారయ్యారు.
దేవకళ్యాణార్ధము విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞానికి రాక్షసులవల్ల ఆటంకాలు కలగడంవల్ల అతడు దశరధుడివద్దకు వచ్చాడు.   Contd


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి